Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 3,720 కేసులు.. రికవరీ రేటు 98.73 శాతం

Webdunia
బుధవారం, 3 మే 2023 (12:53 IST)
భారతదేశంలో కొత్తగా 3,720 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 40,177గా ఉంది. తాజాగా  డేటా ప్రకారం... కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,584కి పెరిగింది. 
 
వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,43,84,955కు పెరిగింది. కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.09గా శాతం ఉన్నాయి. 
 
అయితే జాతీయ COVID-19 రికవరీ రేటు 98.73 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లు అందించడం జరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments