Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 16,906 పాజిటివ్ కేసులు - 45 మంది మృతి

Webdunia
బుధవారం, 13 జులై 2022 (11:19 IST)
దేశంలో కొత్తగా మరో 16906 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. దేశంలో కొత్తగా 16906 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 4,36,69,850కి చేరుకుంది.
 
అలాగే, 45 కొత్త మరణాలతో మరణాల సంఖ్య 5,25,519కి చేరుకుంది. యాక్టివ్ కోవిడ్ కేసులు 1,32,457కి పెరిగాయి. మొత్తం ఇన్‌ఫెక్షన్‌లలో ఇవి 0.30 శాతం కాగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.49 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, ఈ వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,30,11,874కి పెరిగింది, అయితే కేసు మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.
 
దేశంలో కొత్తగా నమోదైన మరణాల్లో 45 కొత్త మరణాలలో కేరళలో 17, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్ రాష్ట్రలో ఐదు, గుజరాత్ నుండి ఇద్దరు, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కకరు ఉన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments