Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 16,906 పాజిటివ్ కేసులు - 45 మంది మృతి

Webdunia
బుధవారం, 13 జులై 2022 (11:19 IST)
దేశంలో కొత్తగా మరో 16906 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. దేశంలో కొత్తగా 16906 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 4,36,69,850కి చేరుకుంది.
 
అలాగే, 45 కొత్త మరణాలతో మరణాల సంఖ్య 5,25,519కి చేరుకుంది. యాక్టివ్ కోవిడ్ కేసులు 1,32,457కి పెరిగాయి. మొత్తం ఇన్‌ఫెక్షన్‌లలో ఇవి 0.30 శాతం కాగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.49 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, ఈ వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,30,11,874కి పెరిగింది, అయితే కేసు మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.
 
దేశంలో కొత్తగా నమోదైన మరణాల్లో 45 కొత్త మరణాలలో కేరళలో 17, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్ రాష్ట్రలో ఐదు, గుజరాత్ నుండి ఇద్దరు, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కకరు ఉన్నారు.  

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments