Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు - కడప జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి

Webdunia
బుధవారం, 13 జులై 2022 (11:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, కడప జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ఆ రెండు జిల్లాల వాసులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
 
బుధవారం తెల్లవారుజామున ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ భూప్రకంపనల ధాటిలో గృహాల్లోని సామాగ్రి కిందపడటంతో ఆయా గృహాల వాసులు భయంతో వణికిపోతూ బయటకు పరుగులు తీశారు.
 
ముఖ్యంగా కడప జిల్లా బద్వేల్ మండలంలోనూ ఈ భూప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని మర్రిపాడు మండలంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

తర్వాతి కథనం
Show comments