Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (10:50 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మొన్నటికిమొన్న 20 వేలకుపైగా నమోదైన ఈ పాజిటివ్ కేసుల గడిచిన 24 గంటల్లో 19 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఆదివారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. గడిచిన 24 గంటల్లో 18738గా నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,40,78,506కు చేరింది. 
 
వీరిలో 4,34,84,110 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,689 మంది చనిపోగా, ప్రస్తుతం దేశంలో 1,34,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా గత 24 గంటల్లో 40 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా, 18558 మంది ఈ వైరస్ నుంచి విముక్తులైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments