Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 1.27 లక్షల కరోనా కొత్త కేసులు: తగ్గుతున్న పాజిటిటి రేటు

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (13:43 IST)
దేశంలో శనివారం 1,27,952 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,20,80,664కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

 
గత 24 గంటల్లో దేశంలో 1,059 కొత్త మరణాలు నమోదయ్యాయి. దీనితో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,01,114కు చేరుకుంది. భారతదేశం యాక్టివ్ కేసులు ప్రస్తుతం 13,31,648 వద్ద ఉంది. ఇది దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో 3.16 శాతంగా ఉంది.

 
జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 95.64 శాతం ఉండగా, పాజిటివిటీ రేటు కూడా 7.98 శాతానికి పడిపోయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు కూడా 11.21 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో 2,30,814 రికవరీలు నమోదయ్యాయి. దీనితో కోలుకున్న రోగుల సంఖ్య 4,02,47,902కి చేరుకుంది. 

 
గత 24 గంటల్లో మొత్తం 16,03,856 పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు 73.79 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 47,53,081 వ్యాక్సిన్ డోస్‌లు వేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments