Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 5,874 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (12:51 IST)
దేశంలో కొత్తగా మరో 5,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోల్చితే రోజువారీ కరోనా కేసుల నమోదులో తగ్గుదల కనిపించింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 5,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ తాజా కేసులతో కలుపుకుంటే దేశంలో మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య 50 వేలకు దిగువకు చేరుకున్నాయి. 
 
అదేవిధంగా జాతీయ స్థాయిలో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య 98.71 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 49,015గా ఉంది. శనివారం నాడు రోజువారీ కేసుల సంఖ్య 7,171గా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 3.31 సాతంగా ఉండగా, వారం రోజుల సగటు పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉన్నట్టు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,64,841కు చేరింది. జాతీయ స్థాయిలో సగటు రికవరీ శాతం 98.71 శాతంగా ఉండగా మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments