Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యూటీపార్లర్‌కు వెళ్లొద్దన్న భర్త... ప్రాణాలు తీసుకున్న భార్య

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (12:36 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 34 యేళ్ల వివాహిత క్షణికావేశంలో దారుణానికి పాల్పడింది. బ్యూటీపార్లర్‌కు భర్త వెళ్లొద్దని చెప్పినందుకు ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఇండోర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
బల్‌రాం యాదవ్‌, రీనా దంపతులు ఏరోడ్రమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్నారు. గురువారం రీనా బ్యూటీపార్లర్‌కు వెళ్తానని భర్తను కోరింది. అందుకు ఆయన నిరాకరించాడు. దీంతో మనోవేదనకు గురైన రీనా ఆత్మహత్య చేసుకుంది. ఇంటిలోనే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments