పెరుగుతున్న కోవీడ్ కేసులు.. ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్ కారణమా?

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (07:31 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెరుగుతున్న కేసులకు ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్ కారణమని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.16కు సంబంధించిన కేసులు వందల సంఖ్యలో నమోదైనట్టు ఇండియన్ సార్స్‌కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం తెలిపింది. తాజాగా ఈ వేరియంట్ మరింత బలపడే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. 
 
అందుకే అధిక జ్వరం, దగ్గు, జలుబు, కళ్లకు పుసులు, దురద వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వారు సూచిస్తున్నారు. కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ 1.16 లేదంటే, ఆర్ట్కురుస్‌‌గా పిలిచే కొత్త వేరియంటే కారణం కావొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత వేరియంట్లలో గుర్తించలేదని.. ఇవి కొత్త వేరియంట్ లక్షణాలేనని చెప్తున్నారు. 
 
గత వేరియంట్లతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇకపోతే.. ఈ కొత్త సబ్ వేరియంట్ మరీ ప్రమాదకరం కాకపోయినా రూపాంతరం చెంది బలపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య  సంస్థ హెచ్చరిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments