Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. 95 మంది మృతి

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (10:59 IST)
దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. మరో 11,713 మందికి వైరస్ సోకినట్టు తేలింది. కొవిడ్ బారినపడిన వారిలో మరో 95 మంది చనిపోయారు. కరోనా సోకిన వారిలో మరో 14,488 మంది వైరస్ను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.19 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు స్థిరంగా 1.43 శాతంగా నమోదైంది. 
 
దేశవ్యాప్తంగా.. శుక్రవారం ఒక్కరోజే 7లక్షల 40వేల 794 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్ల సంఖ్య 20.06 కోట్లు దాటింది. మరోవైపు.. దేశీయంగా మరో 4లక్షల 57వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తైనట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు సుమారు 54.16 లక్షల మంది లబ్ధిదారులకు టీకా అందించినట్టు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments