Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ టెస్ట్ చేసే స్వాబ్ ధర ఎంతో తెలుసా?

Webdunia
సోమవారం, 18 మే 2020 (18:55 IST)
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల మూలాన ఏర్పడిన స్వాబ్‌ల కొరతను భారత్ అధిగమించింది. ప్రస్తుతం చైనా నుండి దిగుమతి చేసిన ఒక్కొక్క స్వాబ్ ధర 17 రూపాయలు కాగా భారత్‌లో 1.7 రూపాయలకే అందుబాటులోకి వస్తున్నాయి. కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ముక్కు, గొంతు నుండి స్వాబ్‌లను ఉపయోగించి నమూనాలను సేకరిస్తారు. 
 
వీటికి కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర జౌళి శాఖ జాన్సన్ అండ్ జాన్సన్, రిలయన్స్ పరిశ్రమలను సంప్రదించింది. వీరు లాభాపేక్ష లేకుండా వాటిని తయారు చేసేందుకు ముందుకు వచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ దానికి అవసరమయ్యే పాలీఈస్టర్‌ని సమకూర్చగా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి ఇయర్ బడ్‌లను తయారు చేసి ఇచ్చే ఆది ఎంటర్‌ప్రైజస్‌కి ఆ ముడిపదార్థం అందజేయడం జరిగింది.
 
ఈ నెల 6వ తేదీ నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా తయారీకి సిద్ధం అయింది. ఆది సంస్థ ప్రస్తుతం రోజుకు లక్ష స్వాబ్‌లను తయారు చేస్తోంది. దీని కోసం మరికొన్ని యంత్రాలను దిగుమతి చేసుకుని రోజుకు 5-6 లక్షలకు ఉత్పత్తిని పెంచుతామని పేర్కొంది. అప్పుడు ఒక్కొక్క స్వాబ్ రూపాయకే అందుబాటులోకి వస్తుందని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments