Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయం లేదు, ఆ నగరంలో మాస్కులు ధరించనక్కర్లేదంటున్న చైనా

Webdunia
సోమవారం, 18 మే 2020 (18:48 IST)
కరోనా విజృంభణతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుండగా, ప్రజలు మాస్క్‌లు ధరిస్తూ, వ్యక్తిగత దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే చైనాలోని బీజింగ్ నగర వాసులు మాస్క్‌లు ధరించనవసరం లేదని అక్కడి స్థానిక వ్యాధినిర్మూలన కేంద్రం ప్రకటించింది. దీంతో అక్కడి జనాలు మాస్క్‌లు ధరించకూడా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నారు. 
 
కానీ వ్యక్తిగత దూరం మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రపంచంలో మాస్క్‌లు ధరించనక్కర్లేదని ప్రకటించిన మొదటి నగరం ఇదే. వాతావరణం అనుకూలిస్తే ఆరుబయట వ్యాయామాలు చేసుకోవచ్చని దీనివల్ల ఆరోగ్యం పెంపొందుతుందని సంస్థ ప్రకటించింది. 
 
ఇదిలా ఉండగా మే 22వ తేదీన బీజింగ్‌లో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. దానికి దాదాపు ఐదు వేల మంది హాజరుకానున్నారు. ప్రస్తుత పరిస్థితులపై వ్యూహరచన చేసేందుకు వీటిని నిర్వహించనున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments