Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయం లేదు, ఆ నగరంలో మాస్కులు ధరించనక్కర్లేదంటున్న చైనా

Webdunia
సోమవారం, 18 మే 2020 (18:48 IST)
కరోనా విజృంభణతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుండగా, ప్రజలు మాస్క్‌లు ధరిస్తూ, వ్యక్తిగత దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే చైనాలోని బీజింగ్ నగర వాసులు మాస్క్‌లు ధరించనవసరం లేదని అక్కడి స్థానిక వ్యాధినిర్మూలన కేంద్రం ప్రకటించింది. దీంతో అక్కడి జనాలు మాస్క్‌లు ధరించకూడా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నారు. 
 
కానీ వ్యక్తిగత దూరం మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రపంచంలో మాస్క్‌లు ధరించనక్కర్లేదని ప్రకటించిన మొదటి నగరం ఇదే. వాతావరణం అనుకూలిస్తే ఆరుబయట వ్యాయామాలు చేసుకోవచ్చని దీనివల్ల ఆరోగ్యం పెంపొందుతుందని సంస్థ ప్రకటించింది. 
 
ఇదిలా ఉండగా మే 22వ తేదీన బీజింగ్‌లో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. దానికి దాదాపు ఐదు వేల మంది హాజరుకానున్నారు. ప్రస్తుత పరిస్థితులపై వ్యూహరచన చేసేందుకు వీటిని నిర్వహించనున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments