Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో 13 మందికి కొత్త వైరస్, వణుకుతూ రెండ్రోజుల్లోనే చనిపోతున్న కుక్కలు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (20:29 IST)
కేరళలో ఒకవైపు కరోనా భయపెడుతుంటే ఇంకోవైపు నోరో వైరస్ అనే కొత్త వ్యాధి వెలుగుచూసింది. ఈ వ్యాధి బారిన పడినవారు అందరూ ఓ పశువైద్యశాల విద్యార్థులుగా గుర్తించారు. ఈ వ్యాధి లక్షణాలను 13 మందిలో గమనించారు. వారందరూ వాంతులు, డయారియాతో బాధపడుతున్నారు. ఐతే మందులతో ఈ సమస్య తగ్గిపోతుందని వైద్యులు తెలిపారు.


ఇదిలావుంటే కేరళలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే 20 కుక్కలు చనిపోయాయి. ఈ కుక్కలు రెండ్రోజుల పాటు వణుకుతూ ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ మృతి చెందినట్లు చెపుతున్నారు. కుక్కలు ఇలా చనిపోవడాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

 
కాగా ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేసారు. జంతువుల నుంచి జంతువులకు వ్యాపించే ఈ వ్యాధికి కారణం కనైన్ డిస్టెంపర్ వైరస్ అని వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ మనుషులకు సోకినట్లు ఎక్కడా దాఖలాలు లేవని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments