Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా.. పది నెలలు మూతపడిన షాపు.. తెరిస్తే బాక్సులో అస్థిపంజరం

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (22:11 IST)
Skeleton
కరోనాతో పది నెలల పాటు వాణిజ్య సముదాయాలు తొలినాళ్లలో మూసివేశారు. తర్వాత దాదాపు అన్నింటినీ తెరిచారు. కానీ హైదరాబాద్ నడిబొడ్డున ఓ షాపు మాత్రం ఓపెన్ చేయలేదు. అలా అని రెంట్ కూడా కట్టడం లేదు. దీంతో యాజమానులు అయినా ప్రార్థనా మందిరం నిర్వహకులు ధైర్యం చేసి ఓపెన్ చేశారు. అయితే అందులో ఓ బాక్స్ కనిపించింది. అందులో చూస్తే పుర్రె, ఎముకలు బయటపడ్డాయి.
 
ప్రార్థన మందిరానికి చెందిన షాపును అద్దెకు ఇచ్చారు. లాక్ డౌన్ కన్నా ముందే వ్యాపారం సజావుగా సాగేది. కానీ తర్వాత మూసివేశారు. పది నెలల పాటు మూసివుంచిన ఆ షాపును ఓపెన్ చేయగా.. అందరూ షాక్ తిన్నారు. ఆ షాపులోని ఓ బాక్సులో అస్థిపంజరం కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. 
 
ప్రార్థన మందిరానికి చెందిన షాపు నిర్వహకులను ప్రశ్నించారు. ఏ చిన్న అనుమానం వచ్చినా సరే.. అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఆ అస్థిపంజరం ఎవరిదో తెలియదని.. విచారణలో తెలిసే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments