Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్‌ను వాడుకుంటున్న రాజకీయ నేతలు.. ఎలాగంటే?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (10:08 IST)
దేశంలో ముఖ్యంగా బీహర్‌, మధ్యప్రదేశ్లో కరోనా కేసులు సంఖ్య గణనీయంగా పేరిగే ఆస్కారం ఉంది..ఎన్నికల్లో గెలిస్తే కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో ప్రధాన పార్టీలు ముఖ్యంగా బీజేపీ ప్రకటించింది.
 
తాజాగా పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి ఉచిత కరోనా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించింది. ఈ మేరకు పుదుచ్చేరి సిఎం నిర్ణయం ప్రకటించారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడానికి ఎన్డియే ప్రభుత్వం వస్తే వ్యాక్సిన్ ఉచితంగా వేస్తామని ప్రకటించిన మరుసటి రోజు దీనిపై ప్రకటన చేసారు సిఎం. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే తాము అందిస్తామని చెప్పారు. 
 
కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ మన దేశంలో రెండు మూడు దశల్లో ఉన్నాయి. భారత బయోటెక్ వ్యాక్సిన్ మూడో దశలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా వ్యాక్సిన్ విషయంలో త్వరలోనే ప్రపంచం గుడ్ న్యూస్ వినే అవకాశం ఉందని చైనా ప్రకటన చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments