Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్‌తో మరణించిన వైద్యుడి కుటుంబానికి రూ. కోటి చెక్కు అందించిన కేజ్రీవాల్

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (20:40 IST)
కరోనా వైరస్‌ను తరిమికొట్టడంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికుల పోరాటం వెలకట్టలేనిది. తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలో కొందరు వైద్యులు కరోనావైరస్ బారిన పడుతున్నారు.
 
ఈ క్రమంలో ఢిల్లీలోని ఎల్‌ఎన్జేపీ దవాఖానకు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ అసీం గుప్తాకు కరోనావైరస్ సోకింది. ఆ వైరస్ నుంచి బయటపడేందుకు ఆయన పోరాటం చేశారు. కానీ జూన్28న తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
 
వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనావైరస్ నిరోధించేందుకు పోరాడుతున్నారని అన్నారు. చనిపోయిన వైద్యుడు అసీం కుటుంబానికి కోటి రూపాయల చెక్కును పరిహారంగా అందజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments