Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తగ్గుతున్న కరోనావైరస్ కేసులు

Webdunia
శనివారం, 29 మే 2021 (17:07 IST)
ఏపీలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తోంది. పాజిటివ్ రేటు 25% నుండి 17% కు తగ్గింది.  నమూనా పరీక్షలు 79564 చేస్తే వాటిలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 13756 గా తేలింది. కరోనా పాజిటివ్ రేట్  17%. మరణాలు  104 మంది. మరణాల రేటు ఇంకా తగ్గలేదు.
 
 అధిక మరణాలు  పశ్చిమగోదావరి 20 చేసుకున్నాయి. అత్యధిక కేసులు చిత్తూర్ 2155, తూర్పు గోదావరి  2301, మిగిలిన జిల్లాలలో కాస్త అదుపులోకి వచ్చాయి. కరోనా యాక్టివ్ కేసులు 173622 వుండగా కరోనా మృతులు ఇప్పటివరకు 10738  (0.64%).  రికవరీ 16.71లక్షలలో 14.87 లక్షల మంది రికవర్ అయ్యారు. (89%) 
 
రికవరీ శాతం కూడా కొద్దిగా పెరిగింది. సుమారు 1.73 లక్షల  పాజిటివ్ కేసులు, ఇంకా పరిక్షించాల్సిన లక్షలమంది మన చుట్టూ ఉన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లినా తప్పక మాస్కులు ధరించండి భౌతిక దూరం పాటించండి.. జాగ్రత్త గా ఉంటూ కుటుంబాన్ని కాపాడుకోవాలి.  లేదంటే కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలవుతుంది. మనందరి జాగ్రత్త వలన ఇప్పుడిప్పుడే Covid  తగ్గుముఖం పడుతోంది. కొంత కాలం ఇలాగే జాగ్రత్తగా ఉంటే కరోనా పైన విజయం మనదే అవుతుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments