Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా 137 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (18:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 137 మందికి కరోనా వైరస్ సోకింది. మొత్తం 31,855 మందికి ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. మొత్తం నమోదైన 137 పాజిటివ్ కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 28 మందికి ఈ వైరస్ సోకింది. 
 
అలాగే, పశ్చిమగోదావరి జిల్లాలో 23, తూర్పు గోదావరి జిల్లాలో 16, విశాఖపట్టణంలో 14 కేసులు చొప్పున నమోదు కాగా, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఇదిలావుంటే, ఈ వైరస్ బారినపడి విశాఖలో ఒక రోగి ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 189 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,705 యాక్టివ్ కేసులు ఉండగా, కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,478కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments