Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ - ఈ రోజు కేసులు ఎన్నంటే...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (20:22 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తుంది. ముఖ్యంగా, ఏపీలో గత 24 గంటల్లో ఏకంగా 13,474 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 41,771 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు వెలుగు చూశాయి. 
 
ఈ కేసుల్లో అత్యధికంగా కడప జిల్లాలో 2,031, కర్నూలులో 1,835, విశాఖపట్టణంలో 1,349, గుంటూరులో 1,342, ప్రకాశంలో 1,259, తూర్పుగోదావరిలో 1,066, నెల్లూరు జిల్లాలో 1,007 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ నుంచి 10,290 మంది కోలుకోగా, 9 మంది మరణించారు. 
 
అదేవిధంగా తెలంగాణాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 97,549 మందికి కోవిడ్ టెస్టులు చేయగా 3,944 మందికి ఈ వైరస్ సోకింది. 2,444 మంది కోవిడ్ బాధితులు కోలుకోగా, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,372, మేడ్జల్ మల్కాజిగిరి జిల్లాలో 288, రంగారెడ్డిలో 259, ఖమ్మంలో 135, సంగారెడ్డిలో 120, హన్మకొండలో 117, నిజామాబాద్ జిల్లాలో 105, సిద్ధిపేట జిల్లాలో 104, కొత్తగూడెం జిల్లాలో 101 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments