Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూపురం కేంద్రంగా స‌త్య‌సాయి జిల్లాను ఏర్పాటు చేయాలి

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (20:15 IST)
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబుతోన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించారు టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ కోసం రాష్ట్రంలో కొత్త‌గా 13 జిల్లాలు ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు.
 
హామీ ఇచ్చిన విధంగా ప్ర‌తీ పార్ల‌మెంట్ కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని కోరారు. అనంత‌పురం జిల్లాలో హిందూపురం అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందింది. వ్యాపార‌ప‌రంగా, వాణిజ్య‌ప‌రంగా, పారిశ్రామికంగా అన్ని ర‌కాలుగా ఎంతో అభివృద్ధి చెందిన విష‌యం అంద‌రికీ తెలిసిందేనని బాలయ్య చెప్పుకొచ్చారు.
 
హిందూపురం కేంద్రంగా స‌త్య‌సాయి జిల్లాను ఏర్పాటు చేయాల‌ని కోరారు బాల‌య్య‌. హిందూపురం ప‌ట్ట‌ణ ప‌రిస‌రాల్లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల ఏర్పాటు, భ‌విష్య‌త్ అవ‌స‌ర‌మైన భూమి పుష్క‌లంగా ఉంద‌ని.. కానీ, జిల్లాల‌ ఏర్పాటులో రాజ‌కీయం చేయొద్ద‌ని కోరారు.
 
హిందూపురం ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించి.. వారి చిరికాల కోరికైన హిందూపురం ప‌ట్ట‌ణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు నంద‌మూరి బాల‌కృష్ణ‌.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments