Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కోవిడ్ కొత్త కేసులు 7,992: 24 గంటల్లో 393 మంది మృతి

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (13:24 IST)
కోవిడ్ కోరలు చాస్తూనే వుంది. దేశంలో 7,992 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, గత 24 గంటల్లో 393 మరణాలు నమోదయ్యాయి.


దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,682,736కి చేరుకోగా మొత్తం మరణాల సంఖ్య 4,75,128కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాలు చెపుతున్నాయి. దేశంలో ఈరోజు 9,265 రికవరీలు నమోదయ్యాయి.

 
యాక్టివ్ కోవిడ్-19 కేసులు 24 గంటల వ్యవధిలో 1,666 మేర తగ్గుదల నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 93,277 వద్ద ఉంది. జాతీయ COVID-19 రికవరీ రేటు 98.36 శాతంగా నమోదైంది. ఇది గత ఏడాది మార్చి నుండి అత్యధికం.

 
రోజువారీ పాజిటివిటీ రేటు 0.64 శాతంగా నమోదు చేయబడింది. గత 68 రోజులుగా ఇది రెండు శాతం కంటే తక్కువగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments