Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు..

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (16:05 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు సంఖ్య గణనీయంగా తగ్గింది. గత రెండు రోజుల క్రితం పది వేల వరకు నమోదైన ఈ పాజిటివ్ కేసుల సంఖ్య గత రెండు రోజులుగా బాగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 1,89,087 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 6,660 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో తెలిపింది. 
 
తాజాగా నమోదైన కేసులతో కలుపుకుంటే దేశంలో కరోనా వైరస్ బారినపడిన కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 63,380 క్రియాశీలక కేసులు ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటివరకు 4,43,11,078 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాతపడ్డారు. వీరితో కలుకుంటే మొత్తం చనిపోయిన వారి సంఖ్య 5,31,369కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments