Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌ను దాటేసిన భారత్.. ఏ విషయంలో..?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (09:15 IST)
బ్రెజిల్‌ను భారత్ అధికమించింది. అభివృద్ధిలో కాదు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో. ఫలితంగా ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రెండో దేశంగా భారత్ చోటుదక్కించుకుంది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 41,97,563కు చేరింది. దీంతో 41.23 లక్షల కేసులున్న బ్రెజిల్‌ మూడోస్థానానికి వెళ్లగా.. భారత్‌ రెండోస్థానాన్ని అక్రమించింది. 
 
తొలిస్థానంలో ఉన్న అమెరికాలో 64,47,133 మంది వైరస్‌ బారిన పడ్డారు. భారత్‌లో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో కొత్తగా రికార్డుస్థాయిలో 90,632 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావటం ప్రపంచంలోనే ఇది తొలిసారి. 
 
ఇప్పటివరకూ భారత్‌లో 31,80,865 మంది రోగులు కోలుకోగా, 8,62,320 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 1065 మంది ప్రాణాలు కోల్పోవడంతోమొత్తం మృతుల సంఖ్య 70,626కు చేరుకున్నది. మృతుల రేటు 1.72 శాతానికి తగ్గింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments