Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌ను దాటేసిన భారత్.. ఏ విషయంలో..?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (09:15 IST)
బ్రెజిల్‌ను భారత్ అధికమించింది. అభివృద్ధిలో కాదు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో. ఫలితంగా ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రెండో దేశంగా భారత్ చోటుదక్కించుకుంది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 41,97,563కు చేరింది. దీంతో 41.23 లక్షల కేసులున్న బ్రెజిల్‌ మూడోస్థానానికి వెళ్లగా.. భారత్‌ రెండోస్థానాన్ని అక్రమించింది. 
 
తొలిస్థానంలో ఉన్న అమెరికాలో 64,47,133 మంది వైరస్‌ బారిన పడ్డారు. భారత్‌లో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో కొత్తగా రికార్డుస్థాయిలో 90,632 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావటం ప్రపంచంలోనే ఇది తొలిసారి. 
 
ఇప్పటివరకూ భారత్‌లో 31,80,865 మంది రోగులు కోలుకోగా, 8,62,320 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 1065 మంది ప్రాణాలు కోల్పోవడంతోమొత్తం మృతుల సంఖ్య 70,626కు చేరుకున్నది. మృతుల రేటు 1.72 శాతానికి తగ్గింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments