Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ కోరల నుంచి 92.97 శాతం మంది బయటపడి ఇళ్లకు చేరుకున్నారు

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (19:44 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా 50 వేలకు దిగువనే పాజిటివ్ కేసులు నమోదు కావడం, క్రియాశీల కేసుల సంఖ్య ఐదు లక్షల లోపులో ఉండటం కాస్త ఊరట కలిగించే అంశాలు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 44,684 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 87,73,479కి చేరింది.
 
అలాగే, శుక్రవారం క్రియాశీల కేసుల సంఖ్య 4,80,719 గా ఉండగా.. ఆ రేటు 5.55 శాతానికి తగ్గింది.
ఇక, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 81,63,572 (92.97శాతం) మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే కోలుకున్న వారి సంఖ్య 47,992 గా ఉంది.
 
ఈ మహమ్మారి కారణంగా శుక్రవారం 520 మరణాలు సంభవించగా, ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 1,29,188 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. అలాగే గత 24 గంటల్లో ప్రభుత్వం 9,29,491 నమూనా పరీక్షలు నిర్వహించింది. దాంతో ఇప్పటివరకు 12,40,31,230 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments