దేశంలో కొత్తగా 96 కరోనా కేసులు - రికవరీ 98 శాతం

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (16:48 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. నెల రోజుల క్రితం సుమారుగా పది వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇపుడు ఈ కేసుల సంఖ్య కేవలం 96కు పడిపోయింది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడిన వారిలో కోలుకునే వారి సంఖ్య 98.81 శాతంగా ఉంది. అయితే, కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 5,31,893కు చేరుకుంది. అలాగే, దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,49,93,282కు చేరుకుంది. 
 
భారత్‌లో కరోనా రికవరీ శాతం 98.81 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో విడుదల చేసింది. మృతుల సంఖ్య 1.18 శాతంగా ఉంది. మరోవైపు, శుక్రవారం 96 కేసులు నమోదయ్యాయని, దీంతో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2017కు తగ్గినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా 220.66 కోట్ మేరకు కరోనా వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments