ఫోను మాట్లాడొద్దన్నాడనీ భర్త జననాంగాలపై వేడి నూనె పోసిన భార్య ... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (14:45 IST)
పొరుగింటివారితో ఫోనులో మాట్లాడుకున్న భర్త జననాంగాలపై కట్టుకున్న భార్య సలసల కాగుతున్న వేడివేడి నూనెల పోసింది. దీంతో తీవ్రంగా గాయపడిన భర్త.. ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌ జిల్లా మాధవి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ప్రాంతానికి చెందిన సునీల్ ధాకడ్, భావన అనే దంపతులు ఉన్నారు. భావన మాత్రం పొద్దస్తమానం ఫోనులో పొరుగింటివారితో మాట్లాడసాగేది. దీన్ని పలుమార్లు భర్త ఖండించాడు. ఫోనులో మాట్లాడటం తగ్గించాలని హితవు పలికాడు. కానీ, భావన ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగసాగాయి. పలుమార్లు ఫోను మాట్లాడనీయకుండా భార్యను భర్త అడ్డుకున్నాడు. 
 
దీంతో ఆగ్రహంచిన భార్య.. భర్త నిద్రపోతున్న సమయంలో వేడివేడి నూనెను అతని జననాంగాలపై పోసింది. దీంతో సునీల్ జననాంగాలు బాగా కాలిపోయాయి. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments