Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోను మాట్లాడొద్దన్నాడనీ భర్త జననాంగాలపై వేడి నూనె పోసిన భార్య ... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (14:45 IST)
పొరుగింటివారితో ఫోనులో మాట్లాడుకున్న భర్త జననాంగాలపై కట్టుకున్న భార్య సలసల కాగుతున్న వేడివేడి నూనెల పోసింది. దీంతో తీవ్రంగా గాయపడిన భర్త.. ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌ జిల్లా మాధవి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ప్రాంతానికి చెందిన సునీల్ ధాకడ్, భావన అనే దంపతులు ఉన్నారు. భావన మాత్రం పొద్దస్తమానం ఫోనులో పొరుగింటివారితో మాట్లాడసాగేది. దీన్ని పలుమార్లు భర్త ఖండించాడు. ఫోనులో మాట్లాడటం తగ్గించాలని హితవు పలికాడు. కానీ, భావన ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగసాగాయి. పలుమార్లు ఫోను మాట్లాడనీయకుండా భార్యను భర్త అడ్డుకున్నాడు. 
 
దీంతో ఆగ్రహంచిన భార్య.. భర్త నిద్రపోతున్న సమయంలో వేడివేడి నూనెను అతని జననాంగాలపై పోసింది. దీంతో సునీల్ జననాంగాలు బాగా కాలిపోయాయి. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments