Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోను మాట్లాడొద్దన్నాడనీ భర్త జననాంగాలపై వేడి నూనె పోసిన భార్య ... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (14:45 IST)
పొరుగింటివారితో ఫోనులో మాట్లాడుకున్న భర్త జననాంగాలపై కట్టుకున్న భార్య సలసల కాగుతున్న వేడివేడి నూనెల పోసింది. దీంతో తీవ్రంగా గాయపడిన భర్త.. ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌ జిల్లా మాధవి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ప్రాంతానికి చెందిన సునీల్ ధాకడ్, భావన అనే దంపతులు ఉన్నారు. భావన మాత్రం పొద్దస్తమానం ఫోనులో పొరుగింటివారితో మాట్లాడసాగేది. దీన్ని పలుమార్లు భర్త ఖండించాడు. ఫోనులో మాట్లాడటం తగ్గించాలని హితవు పలికాడు. కానీ, భావన ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగసాగాయి. పలుమార్లు ఫోను మాట్లాడనీయకుండా భార్యను భర్త అడ్డుకున్నాడు. 
 
దీంతో ఆగ్రహంచిన భార్య.. భర్త నిద్రపోతున్న సమయంలో వేడివేడి నూనెను అతని జననాంగాలపై పోసింది. దీంతో సునీల్ జననాంగాలు బాగా కాలిపోయాయి. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments