Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లినికల్ ట్రయల్స్ చివరిదశకు చేరుకున్న చైనా వ్యాక్సిన్లు

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:59 IST)
కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా పేరుగాంచిన చైనా వ్యాక్సిన్ విషయంలో దూసుకొని పోతున్నది. చైనా జాతీయ పార్మా గ్రూప్ సినోపార్మ్, సినోవాక్ బయోటెక్ సంయుక్తంగా మూడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి. మరో వ్యాక్సిన్‌ను కాన్సినో బయోలాజిక్స్ తయారుచేసింది.
 
ఈ నాలుగు చైనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో చివరిదశకు చేరుకున్నాయి. ఇవి ఆఖరిదైన మూడో దశ మానవ ప్రయోజనాల్లో ఉన్నాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ వెల్లడించింది. వీటిలో మూడు నవంబర్ నాటికి ప్రజలకు అందుబాటులోనికి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం వీటి ప్రయోజనాలు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపింది.
 
దీనిపై సీడీసీ బయోసేప్టీ నిపుణుడు గైఝెన్ వూ మాట్లాడుతూ గత ఏప్రిల్ లోనే తను వ్యాక్సిన్‌ను తీసుకున్నానని ఇప్పటివరకు ఎలాంటి విపరీతమైన మార్పులు కనిపించలేదని, తను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. కాగా కాన్సినో బయోలాజిక్స్ తయారుచేసిన వ్యాక్సిన్‌ను సైన్యం వినియోగించేందుకు చైనా ప్రభుత్వం జూన్ లోనే అనుమతిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments