Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లినికల్ ట్రయల్స్ చివరిదశకు చేరుకున్న చైనా వ్యాక్సిన్లు

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:59 IST)
కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా పేరుగాంచిన చైనా వ్యాక్సిన్ విషయంలో దూసుకొని పోతున్నది. చైనా జాతీయ పార్మా గ్రూప్ సినోపార్మ్, సినోవాక్ బయోటెక్ సంయుక్తంగా మూడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి. మరో వ్యాక్సిన్‌ను కాన్సినో బయోలాజిక్స్ తయారుచేసింది.
 
ఈ నాలుగు చైనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో చివరిదశకు చేరుకున్నాయి. ఇవి ఆఖరిదైన మూడో దశ మానవ ప్రయోజనాల్లో ఉన్నాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ వెల్లడించింది. వీటిలో మూడు నవంబర్ నాటికి ప్రజలకు అందుబాటులోనికి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం వీటి ప్రయోజనాలు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపింది.
 
దీనిపై సీడీసీ బయోసేప్టీ నిపుణుడు గైఝెన్ వూ మాట్లాడుతూ గత ఏప్రిల్ లోనే తను వ్యాక్సిన్‌ను తీసుకున్నానని ఇప్పటివరకు ఎలాంటి విపరీతమైన మార్పులు కనిపించలేదని, తను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. కాగా కాన్సినో బయోలాజిక్స్ తయారుచేసిన వ్యాక్సిన్‌ను సైన్యం వినియోగించేందుకు చైనా ప్రభుత్వం జూన్ లోనే అనుమతిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments