Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లినికల్ ట్రయల్స్ చివరిదశకు చేరుకున్న చైనా వ్యాక్సిన్లు

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:59 IST)
కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా పేరుగాంచిన చైనా వ్యాక్సిన్ విషయంలో దూసుకొని పోతున్నది. చైనా జాతీయ పార్మా గ్రూప్ సినోపార్మ్, సినోవాక్ బయోటెక్ సంయుక్తంగా మూడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి. మరో వ్యాక్సిన్‌ను కాన్సినో బయోలాజిక్స్ తయారుచేసింది.
 
ఈ నాలుగు చైనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో చివరిదశకు చేరుకున్నాయి. ఇవి ఆఖరిదైన మూడో దశ మానవ ప్రయోజనాల్లో ఉన్నాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ వెల్లడించింది. వీటిలో మూడు నవంబర్ నాటికి ప్రజలకు అందుబాటులోనికి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం వీటి ప్రయోజనాలు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపింది.
 
దీనిపై సీడీసీ బయోసేప్టీ నిపుణుడు గైఝెన్ వూ మాట్లాడుతూ గత ఏప్రిల్ లోనే తను వ్యాక్సిన్‌ను తీసుకున్నానని ఇప్పటివరకు ఎలాంటి విపరీతమైన మార్పులు కనిపించలేదని, తను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. కాగా కాన్సినో బయోలాజిక్స్ తయారుచేసిన వ్యాక్సిన్‌ను సైన్యం వినియోగించేందుకు చైనా ప్రభుత్వం జూన్ లోనే అనుమతిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments