Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కోరల్లో మహారాష్ట్ర : ముంబైలో 200 మంది వైద్యులకు కరోనా

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (10:04 IST)
మహారాష్ట్ర కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుంది. కరోనా థర్డ్ వేవ్ మొదలుకావడంతో ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా విలయతాండవం దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కొనసాగుతోంది. ఈ మహానగరంలో భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
 
గత మూడు రోజుల వ్యవధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే 230 మంది వైద్యులకు ఈ వైరస్ బారినపడ్డారు. వీరంతా రెసిడెంట్ వైద్యులే కావడం గమనార్హం. ఈ విషయాన్ని జేజే ఆస్పత్రి ప్రెసిడెంట్ గణేశ్ సోలంకి వెల్లడించారు. అలాగే, థానేలో కూడా ఎనిమిది మంది వైద్యులకు ఈ వైరస్ సోకింది. అదేవిధంగా బ్రిహిన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన ఆరుగు ఉద్యోగులకు కూడా కరోనా వైరస్ సోకినట్టు తెలిపారు. దీంతో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన ఉద్యోగుల సంఖ్య 60కి చేరింది. 
 
కాగా, మహారాష్ట్రలో గత 24 గంటల్లో ఏకంగా 26538 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క ముంబై మహానగరంలోనే 16166 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరవ్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,76,032కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,505 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments