Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ కోవిడ్ 19 రాత్రి కర్ఫ్యూ సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (09:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాత్రి కర్ఫ్యూను సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ -19 కేసులు ఒకవైపు, మరోవైపు పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూలను కొనసాగించాలని గతంలో నిర్ణయించింది.
 
ఇప్పటివరకు రాష్ట్ర మొత్తం కేసుల సంఖ్య 2,031,974. మరణాల సంఖ్య 14,019కి చేరిందని ఆరోగ్య శాఖ నుండి ఒక బులెటిన్ తెలిపింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 14,412గా నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ రాష్ట్రం రెండు మైలురాళ్లను కూడా అధిగమించింది. మొత్తం 3.5 కోట్ల వ్యాక్సిన్ పూర్తయింది. ఒక కోటి మందికి రాష్ట్రంలో రెండు డోసులు ఇచ్చేసారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments