Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలలకి అలా వెళ్లగానే పిల్లలను పట్టేసిన కరోనావైరస్, బొబ్బిలిలో 10 మంది విద్యార్థులకు...

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (19:10 IST)
పాఠశాలలు తెరిచారు. ఐతే స్కూళ్లకి పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. అలా జంకుతూనే పిల్లలని బడులకు పంపుతున్నారు. అసలే చిన్నపిల్లలకి ఇంకా వ్యాక్సిన్ వేయలేదు. పైగా థర్డ్ వేవ్ అంటూ వార్తలు. అదేమోగానీ స్కూలు వెళ్లిన పిల్లలకి కరోనావైరస్ సోకిందనే వార్త ఇప్పుడు ఆందోళనకి గురి చేస్తోంది.
 
విజయనగరం జిల్లా బొబ్బిలి పరిధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 4వ తరగతి విద్యార్థుల్లో 10 మందికి కరోనా సోకినట్లు ఎంఈవో తెలిపారు. పాఠశాలలో 160 మంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు వున్నారు. 
 
కోవిడ్ బారిన పడిన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు మధ్యాహ్న భోజన సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేయించనున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు పాఠశాలకు సెలవు ప్రకటించాలని మునిసిపల్ కమిషనర్‌ను కోరినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments