Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ భయం, గుంటూరులో ఆసుపత్రి భవనంపై నుండి దూకేసిన పేషెంట్

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (10:39 IST)
గుంటూరులో ఓ కరోనా పేషెంట్ ఆస్పత్రి భవనంపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో తీవ్ర గాయాలవ్వడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు ఇలా వున్నాయి... గుంటూరు మారుతీ నగర్‌కు చెందిన ఓ వృద్దుడికి కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. దీంతో మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్నారై ఆస్పత్రిలో చేరాడు.
 
అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నాడు. అదే క్రమంలో శుక్రవారం ఆగస్టు 14, ఉదయం ఆస్పత్రిలో మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది అతన్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.
 
తీవ్ర గాయాలవ్వడంతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా మారింది. ఆ వృద్ధుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడటంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే తరహాలో పలుచోట్ల కొన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments