Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ భయం, గుంటూరులో ఆసుపత్రి భవనంపై నుండి దూకేసిన పేషెంట్

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (10:39 IST)
గుంటూరులో ఓ కరోనా పేషెంట్ ఆస్పత్రి భవనంపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో తీవ్ర గాయాలవ్వడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు ఇలా వున్నాయి... గుంటూరు మారుతీ నగర్‌కు చెందిన ఓ వృద్దుడికి కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. దీంతో మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్నారై ఆస్పత్రిలో చేరాడు.
 
అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నాడు. అదే క్రమంలో శుక్రవారం ఆగస్టు 14, ఉదయం ఆస్పత్రిలో మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది అతన్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.
 
తీవ్ర గాయాలవ్వడంతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా మారింది. ఆ వృద్ధుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడటంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే తరహాలో పలుచోట్ల కొన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments