Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు : ఢిల్లీలో తొలి కేసు

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (13:50 IST)
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా టాంజానియా దేశం నుంచి వచ్చిన ఓ వ్యక్తిని ఈ వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.

ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. అలాగే, ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న మరో 16 మందిని లోక్‌నారాయణ జయప్రకాష్ ఆస్పత్రిలో చేర్చి, వారిపై నిఘా ఉంచారు. 
 
మరోవైపు, ఆదివారం సౌదీ అరేబియా నుంచి నాగ్‌పూర్‌కు వచ్చిన ఎయిర్ ఆరేబియా విమానంలోని 95 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా ఆ ఫలితాలు వెల్లడికావాల్సివుంది. కాగా, దేశంలో ఇప్పటికే నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments