Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు : ఢిల్లీలో తొలి కేసు

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (13:50 IST)
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా టాంజానియా దేశం నుంచి వచ్చిన ఓ వ్యక్తిని ఈ వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.

ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. అలాగే, ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న మరో 16 మందిని లోక్‌నారాయణ జయప్రకాష్ ఆస్పత్రిలో చేర్చి, వారిపై నిఘా ఉంచారు. 
 
మరోవైపు, ఆదివారం సౌదీ అరేబియా నుంచి నాగ్‌పూర్‌కు వచ్చిన ఎయిర్ ఆరేబియా విమానంలోని 95 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా ఆ ఫలితాలు వెల్లడికావాల్సివుంది. కాగా, దేశంలో ఇప్పటికే నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments