Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలిలో అల్‌ఖైదా అనుబంధ సంస్థ నరమేథం

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (12:43 IST)
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థల్లో ఒకటి ఆఫ్రికా ఖండంలోని మాలి దేశంలో నరమేథం సృష్టించింది. 50 మందితో వెళుతున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల కారణంగా ట్రక్కు మంటల్లో చిక్కుకుంది. దీంతో అందులోని ప్రయాణికుల్లో 31 మంది మృత్యువాతపడ్డారు. 
 
దీనిపై బండియగర నగర మేయర్ హుస్సేనీ సాయే స్పందిస్తూ, అల్‌ఖైదా అనుబంధ సంస్థకు చెందిన తీవ్రవాదులు ప్రయాణికుల ట్రక్కును లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ట్రక్కుకు మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. దీంతో ట్రక్కులో ఉన్న 50 మంది ప్రయాణికుల్లో 31 మంది సజీవదహనమయ్యారని చెప్పారు. 
 
మిగిలిన వారు తీవ్రంగా గాయపడినట్టు వివరించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు. అయితే, ఈ దారుణ ఘటనకు ఏ ఒక్క ఉగ్రసంస్థ నైతిక బాధ్యత వహించకపోయినప్పటికీ అల్‌ఖైదా అనుబంధ సంస్థే ఈ దారుణానికి పాల్పడిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments