Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు.. 1,140మంది మృతి

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (10:11 IST)
భారత్‌లో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. భారత్‌లో కేవలం 24 గంటల్లో 96,424 కోవిడ్ -19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో భారత్ 5.2 మిలియన్ల మార్కును అధిగమించింది.

ఒక్కరోజులో కరోనాతో 1,140మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 84,404కు చేరుకుంది. గత ఏడు రోజుల్లోనే భారతదేశంలో 652,355 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 
 
ఇక అత్యధికంగా మహారాష్ట్ర (1,145,840), ఆంధ్రప్రదేశ్ (600,000), తమిళనాడు (525,000), కర్ణాటక (494,356), ఉత్తరప్రదేశ్‌ (336,000) కేసులు నమోదు అయ్యాయి.

ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 234,000కు చేరుకుంది. వచ్చే 10-15 రోజుల్లో దేశ రాజధానిలో కోవిడ్ కేసులు పెరుగుతాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments