Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో కొత్తగా 18,346 కరోనా కేసులు.. 209 రోజుల్లో?

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (14:12 IST)
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 209 రోజుల్లో ఇదే అత్యల్పం. అయితే ఒకే రోజులో 263 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 29,639గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. 
 
కరోనా వల్ల ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 4,49,260గా ఉంది. మరో వైపు వ్యాక్సినేషన్ కూడా వేగంగా సాగుతోంది. గత 24 గంటల్లో 72,51,419 మందికి కోవిడ్ టీకాలు వేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 91.54 కోట్లుగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments