Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా.. ఢిల్లీలో విలయతాండవం... ఐదున్నర లక్షలకు..?

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (10:04 IST)
దేశాన్ని కరోనా పట్టిపీడిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 19459 మందికి కరోనా సోకింది. దీంతో భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 548318కి పెరిగింది. ఇక గత 24 గంటల్లో ఏకంగా 380 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో ఇండియాలో 12010 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అందువల్ల మొత్తం కోలుకున్న వారి సంఖ్య 321722గా ఉంది. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య 210120గా నమోదైంది. 
 
అందువల్ల భారత్‌లో రికవరీ రేటు 58.7గా ఉంది. భారత్‌లో ప్రస్తుతం మరణాల రేటు 3 శాతంగా ఉంది. అంటే కరోనా క్లోజింగ్ కేసుల్లో ప్రతి 100 మందిలో ముగ్గురు చనిపోతున్నారు. ప్రపంచ ప్యాప్తంగా ఈ రేటింగ్ 8 శాతంగా ఉంది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. కొత్త కేసుల నమోదులో మూడోస్థానంలో ఉంది. రోజువారీ మరణాల్లో మూడోస్థానంలో ఉంది. మొత్తం మరణాల్లో 8వ స్థానంలో ఉంది.
 
ఇక మహారాష్ట్ర, ఢిల్లీలలో వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 1,64,626 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా వీరిలో ఇప్పటివరకు 7429 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని దిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య 83,077కి చేరగా 2623మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments