Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసులు - కోవిడ్ కేసులు కూడా...

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (10:20 IST)
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న ఈ కేసుల సంఖ్య 1431గా ఉంటే గడిచిన 24 గంటల్లో ఈ కేసులు 1,525కు పెరిగినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. గత 24 గంటల్లో ఏకంగా 27,553 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, ఈ వైరస్ సోకి 284 మంది చనిపోయారు. అలాగే, 9,279 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,22,801 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
నిజానికి గత 15 రోజుల క్రితం వరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు వేలకు దిగువున మాత్రమే నమోదవుతూ వచ్చాయి. కానీ, సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి వెలుగు చూసిన తర్వాత ఈ కేసుల సంఖ్యలో పెరుగుదల ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా 27553 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments