Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసులు - కోవిడ్ కేసులు కూడా...

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (10:20 IST)
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న ఈ కేసుల సంఖ్య 1431గా ఉంటే గడిచిన 24 గంటల్లో ఈ కేసులు 1,525కు పెరిగినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. గత 24 గంటల్లో ఏకంగా 27,553 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, ఈ వైరస్ సోకి 284 మంది చనిపోయారు. అలాగే, 9,279 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,22,801 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
నిజానికి గత 15 రోజుల క్రితం వరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు వేలకు దిగువున మాత్రమే నమోదవుతూ వచ్చాయి. కానీ, సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి వెలుగు చూసిన తర్వాత ఈ కేసుల సంఖ్యలో పెరుగుదల ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా 27553 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments