Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రను వణికిస్తున్న కరోనావైరస్: 24 గంటల్లో 23,179 కేసులు

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (22:51 IST)
మహారాష్ట్రలో బుధవారం 23,179 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది ముందు రోజు కంటే దాదాపు 30 శాతం ఎక్కువ. రాష్ట్ర రాజధాని ముంబైలో 2,377 కొత్త COVID-19 కేసులతో పాటు ఎనిమిది మంది మరణించారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 84 మరణాలు సంభవించాయి.
 
కరోనా సెకండ్ వేవ్‌ను మనం త్వరలోనే ఆపాలని బుధవారం ముఖ్యమంత్రులతో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రధాని కోరారు. అలాగే కరోనావైరస్ పరీక్షలను పెంచాలని, మాస్క్ ధరించడాన్ని ఖచ్చితంగా పర్యవేక్షించాలని ఆయన కోరారు. ఇటీవలి వారాల్లో, 70 జిల్లాలలో కేసుల సంఖ్య 150 శాతానికి పైగా పెరిగిందనీ, ప్రస్తుతం మహమ్మారిని ఆపకపోతే, ఇది దేశవ్యాప్తంగా వ్యాప్తికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.
 
ఫిబ్రవరి ఆరంభంలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు 9,000 కన్నా తక్కువకు పడిపోయాయి. కాని అప్పటి నుండి క్రమంగా మళ్లీ పుంజుకున్నాయి. బుధవారం 28,903 కి చేరుకున్నాయి, డిసెంబర్ 13 నుండి అత్యధిక పెరుగుదల చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments