Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి భూములు: ఆధారాలతో రండి ఆళ్లగారూ, వైసిపి ఎమ్మెల్యేకి సిఐడి నోటీస్

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (21:46 IST)
అమరావతి భూముల కేసు విషయంలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మాజీమంత్రి నారాయణకు సీఐడి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధావారం నాడు వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడి నోటీసులు ఇచ్చింది.
 
అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని ఆయన కేసు ఫైల్ చేసిన నేపధ్యంలో ఆ ఆధారాలతో సహా గురువారం నాడు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడి ఆఫీసుకు రావాలంటూ నోటీసు ఇచ్చారు.
 
కాగా ఆళ్లకు అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలు ఇచ్చిన రైతులు ఎవరన్నది తేలాల్సి వుంది. సదరు రైతులు ఇచ్చే సాక్ష్యాలను సీఐడి రికార్డు చేసి కేసుపై దర్యాప్తు చేయాల్సి వుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments