Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి భూములు: ఆధారాలతో రండి ఆళ్లగారూ, వైసిపి ఎమ్మెల్యేకి సిఐడి నోటీస్

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (21:46 IST)
అమరావతి భూముల కేసు విషయంలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మాజీమంత్రి నారాయణకు సీఐడి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధావారం నాడు వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడి నోటీసులు ఇచ్చింది.
 
అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని ఆయన కేసు ఫైల్ చేసిన నేపధ్యంలో ఆ ఆధారాలతో సహా గురువారం నాడు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడి ఆఫీసుకు రావాలంటూ నోటీసు ఇచ్చారు.
 
కాగా ఆళ్లకు అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలు ఇచ్చిన రైతులు ఎవరన్నది తేలాల్సి వుంది. సదరు రైతులు ఇచ్చే సాక్ష్యాలను సీఐడి రికార్డు చేసి కేసుపై దర్యాప్తు చేయాల్సి వుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

తర్వాతి కథనం
Show comments