Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్, ఈ లెక్క ఇలాగే సాగితే ఏప్రిల్ 14 నాటికి 17 వేల మందికి...

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (21:25 IST)
కరోనా వైరస్ గత 3 రోజుల్లో తీవ్రస్థాయిలో విజృంభించింది. ఐతే ఈ పెరుగుదలకు ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారన్నది ఓ వాదన. ఐతే ప్రస్తుతం పెరుగుతూ పోతున్న ఈ రేటు ఇలాగే సాగితే మటుకు ఏప్రిల్ 14 నాటికి ఈ సంఖ్య 17 వేలకు చేరుకుంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
 
దేశ వ్యాప్తంగా మొత్తం 4421 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో 354 కొత్త కేసుల నమోదు, 5 గురు మృతి. ప్రతి రెండు రోజులకు రెట్టింపు అవుతున్న “పాజిటివ్” కేసులు. ఆ లెక్కన ఏప్రిల్ 14న “లాక్ డౌన్” పూర్తయ్యే వాటికి సుమారు 17 వేల “పాజిటివ్” కేసులు నమోదయ్యే అవకాశముందని అంచనా.
 
అయితే, గత రెండు రోజులతో పోల్చితే తగ్గిన కొత్త కేసుల నమోదు. ఈ తగ్గుదల ఇలాగే సాగాలని అంతా కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments