Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీగా కరోనావైరస్ తగ్గుముఖం, కొత్తగా 753 పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (19:38 IST)
ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,044 టెస్టులు నిర్వహించగా అందులో 753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,54,764కి చేరింది. అయితే ఇందులో 17,892 యాక్టివ్ కేసులుండగా 8,54,764 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.
 
గడిచిన 24 గంటల్లో 1,507 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 13 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 6881కి చేరుకుంది. కోవిడ్ కారణంగా చిత్తూరు, కృష్ణ, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకొక్కరు చొప్పున మరణించారు.
 
అటు జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలించగా అనంతపురం 4, చిత్తూరు 87, తూర్పు గోదావరి 130, గుంటూరు 50, కడప 66, కృష్ణా 76 ,కర్నూలు 12, నెల్లూరు 14, ప్రకాశం 36, శ్రీకాకుళం 25, విశాఖపట్నం 25, విజయనగరం 12, పశ్చిమ గోదావరి 216 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు ఏపీలో 91,97,307 కరోనా టెస్టులు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments