Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీగా కరోనావైరస్ తగ్గుముఖం, కొత్తగా 753 పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (19:38 IST)
ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,044 టెస్టులు నిర్వహించగా అందులో 753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,54,764కి చేరింది. అయితే ఇందులో 17,892 యాక్టివ్ కేసులుండగా 8,54,764 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.
 
గడిచిన 24 గంటల్లో 1,507 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 13 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 6881కి చేరుకుంది. కోవిడ్ కారణంగా చిత్తూరు, కృష్ణ, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకొక్కరు చొప్పున మరణించారు.
 
అటు జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలించగా అనంతపురం 4, చిత్తూరు 87, తూర్పు గోదావరి 130, గుంటూరు 50, కడప 66, కృష్ణా 76 ,కర్నూలు 12, నెల్లూరు 14, ప్రకాశం 36, శ్రీకాకుళం 25, విశాఖపట్నం 25, విజయనగరం 12, పశ్చిమ గోదావరి 216 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు ఏపీలో 91,97,307 కరోనా టెస్టులు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments