Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఏడాది చివరికల్లా టాక్ టైమ్ ధరలు పెరిగిపోతాయా?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (18:05 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో రాకతో మిగిలిన టెలికాం రంగ సంస్థలు తమ ఖాతాదారులను కోల్పోకూడదనే ఉద్దేశంతో ఇన్ని రోజులు అడపాదడపా ఆఫర్లు ఇస్తూనే ఉన్నాయి. కానీ ఇక మీదట అలా కుదిరే అవకాశం కనిపించట్లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత రేట్లు పెరగడం ఇదే మొదటిసారిగా అయ్యే అవకాశంగా కనిపిస్తుంది. 
 
ఒక్కొక్క వొడాఫోన్ ఐడియా యావరేజ్ రెవెన్యూ.. రూ.119గా ఉండగా భారతీ ఎయిర్‌టెల్ (రూ.162), జియో (రూ.145) గా ఉంది. ఈ సందర్భంగా వొడాఫోన్ ఐడియా ఎండీ రవీందర్ టక్కర్ ప్రస్తుత టాక్ టైమ్ ధరల గురించి మాట్లాడుతూ.. ధరలు రేట్లు పెంచడంలో ఎటువంటి మొహమాటం లేదు. అందుకే ఈ ఇయర్ ఎండింగ్‌లో టాక్ టైమ్ ధరల్ని పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. 
 
దీనిని బట్టి న్యూఇయర్ సందర్భంగా టాక్ టైమ్ ప్లాన్స్ భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇయర్ ఎండింగ్ టైమ్‌లో టెలికాం రంగ సంస్థలైన ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు టాక్ టైమ్ ధరల్ని 15 నుంచి 20 శాతం పెంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments