Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 14 లక్షలు దాటిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 27 జులై 2020 (14:41 IST)
భారత్‌లో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరిగి పోతున్నది. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 49,931 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో దాదాపు 708 మంది కరోనా కారణంగా ప్రాణాలను కోల్పోయారు.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 14, 35, 453 మందికి చేరుకోగా, మృతుల సంఖ్య మాత్రం 32,771గా పెరిగింది. ప్రస్తుతం 4, 85, 114 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 9,17,568 మంది చికిత్స నిమిత్తం కోలుకున్నారు.
 
కాగా నిన్నటి వరకు దేళంలో మొత్తం 1,68,06,803 శాంపిళ్లను పరిశీలించినట్లు భారతీయ వైద్య పరిశోధక మండలి (ఐసీఎంఆర్)తెలిపింది. నిన్న ఒక్కరోజే 5, 15, 472 మంది శాంపిళ్లను పరిశీలించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments