Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను పట్టుకున్న కరోనా: 11 మందికి కోవిడ్

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (18:37 IST)
కరోనావైరస్ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. గత నెలలో రోజుకి వందల్లో వున్న ఈ సంఖ్య ఇప్పుడు వేలకు చేరుకుంటుంది. తాజాగా తెలంగాణలోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఏకంగా 11 మంది పోలీసులకు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీనితో సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో సీఐ, ఎస్సైతో పాటు 9 మంది కానిస్టేబుళ్లు వున్నారు.
 
కాగా మొదటిదశ కరోనా సమయంలో 50 మంది పోలీసు అధికారులు-సిబ్బందికి కరోనా రాగా వారంతా కోలుకున్నారు. ఇప్పుడు 11 మందికి కరోనా సోకడంతో సిబ్బంది అలెర్ట్ అయ్యారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments