Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విజృంభిస్తున్న కరోనావైరస్, మరో 8555 కేసులు, గొలుసు తెంపే మార్గం ఎలా?

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (20:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం ఎన్ని పగడ్బంది చర్యలు తీసుకుంటున్న వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఈ రోజు అత్యధికంగా విశాఖలో 1227, తూర్పుగోదావరి జిల్లాలో 930 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 8555గా వుంది. 
 
కాగా రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,55,869 పాజిటివ్ కేసులకు గాను 79,991 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,474 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 74,404. ఐతే కరోనావైరస్ గొలుసును తెంపేందుకు ప్రజలు అత్యంత జాగ్రత్తతో వుండాల్సిన అవసరం వుంది. పైన తెలిపిన 8 జాగ్రత్తలు తీసుకుంటే కరోనావైరస్ దాదాపు దరిచేరదు. కరోనావైరస్ పారదోలేందుకు ప్రజలే సైనికులు కావాల్సిన అవసరం వుంది. జాగ్రత్తలు పాటించి కరోనాను పారదోలదాం రండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments