Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ కల్లోలం, ఇంటి నుంచే పనిచేయండి అంటూ ట్విట్టర్ ఆదేశం

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (16:17 IST)
ట్విట్టర్ కీలక నిర్ణయం
కరోనా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఇంటి నుంచే పని చేయాలని( వర్క్ ఫ్రమ్ హోమ్) ఆదేశాలు జారీ చేసింది. చాప కింద నీరులా ప్రపంచ దేశాలకు పాకుతున్న కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తమ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 
 
కరోనా వైరస్ మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 4,600 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు లక్షా 26 వేల మందికి పైగా బాధితులు చికిత్స పొందుతూ వున్నారు. ఇప్పటికే పలు సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించాయి. ట్విట్టర్ తొలుత అత్యధిక ప్రభావం వున్న దేశాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వర్తించాలని తెలిపింది. తాజా పరిస్థితుల దృష్ట్యా ప్రపంచ వ్యాప్తంగా వున్న ఉద్యోగులందరూ ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments