Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం చేసేదీ రోజూ కరోనా పరీక్ష చేయించుకుంటున్నా: డొనాల్డ్ ట్రంప్

Webdunia
శనివారం, 9 మే 2020 (10:59 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కేసులు 40 లక్షలు దాటిపోయాయి. అమెరికాలో ఏకంగా 13 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 78 వేల మంది మృత్యువాత పడ్డారు. లక్షా 83 వేల మంది కోలుకున్నారు.
 
ఈ క్రమంలో ఇప్పుడు కరోనా వైరస్ భయం ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా పట్టుకుంది. దీనికి కారణం అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సహాయకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. అంతకుముందు రోజు వైట్‌హౌస్‌ సిబ్బందిలో కూడా మరొకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో డోనాల్డ్ ట్రంప్ కార్యాలయం అప్రమత్తమైంది. 
 
అమెరికా అధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీ కేటీ మిలర్‌కు కరోనా ఉన్నట్టు శుక్రవారం జరిగిన పరీక్షల్లో తేలడంతో ఇకపై ప్రతిరోజూ మైక్ పెన్స్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు టెస్టులు చేయాలని భద్రతా అధికారులు నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments