Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాంతకం కాదు కానీ ప్రమాదకరమే... సెకండ్ వేవ్ కరోనాతో జాగ్రత్త

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (13:28 IST)
కరోనా అంటే మొదట్లో ఎంతో భయపడేవారు. లాక్ డౌన్ కూడా పెట్టారు. అయితే ఆ తరువాత లాక్ డౌన్ ఎత్తేయడం.. జనం షరా మామూలుగా తిరిగేస్తున్నారు. అయితే ప్రస్తుతం రెండవ దశ కరోనా జనాన్ని భయానికి గురిచేస్తోంది. అయితే ఈ కరోనా ప్రాణాంతకం కాదు కానీ ప్రమాదకరమే అంటున్నారు వైద్యులు. చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
 
పాత స్ట్రెయిన్ లక్షణాలు అయితే జ్వరం, పొడి దగ్గు, వాసన, రుచి కోల్పోవడం జరుగుతుంది. అదే ప్రస్తుతం కొత్త స్ట్రెయిన్ లక్షణాలు నొప్పులు బాధలు, గొంతు నొప్పి, కళ్ళు ఎర్రబడటం, చర్మంపై దురదలు, తలనొప్పి, డయేరియా, వేళ్ళు లేదా కాలి బొటనవేలి మీద మంటలు వస్తాయట.
 
ఇందులో ఏ లక్షణాలు ఉన్నా వెంటనే వైద్యులను కలవాలట. ఆలస్యం చేసే కొద్దీ ప్రాణానికి ప్రమాదమంటున్నారు. సెకండ్ వేవ్ కరోనా వస్తే ఖచ్చితంగా 15 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనంటున్నారు వైద్యులు. ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఉండాలట.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments