విద్యార్థులకు సిలబస్‌లో కరోనా వైరస్

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (14:39 IST)
కరోనావైరస్. ఇప్పట్లో అది వదిలేదు కాదు కనుక దానిపట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నిదానిపై విద్యార్థి దశ నుంచి అప్రమత్తం చేయాల్సి వుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి 6వ తరగతి ఆపైన చదివే విద్యార్థులకు కరోనావైరస్ పాఠ్యాంశాన్ని సిలబస్ లో చేర్చనున్నారు. వైరస్ పైన విద్యార్థులకు అవగాహన వుంటే ఎలాంటి సమస్యలు వుండవు.
 
కరోనావైరస్ అంటే ఏమిటి? ఈ వైరస్ ఎలా సోకుతుంది. దాని లక్షణాలు ఎలా వుంటాయి, చికిత్స ఏమిటన్న విషయాలన్నీ పాఠ్యాంశంగా వుంటుందని అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments