Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు సిలబస్‌లో కరోనా వైరస్

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (14:39 IST)
కరోనావైరస్. ఇప్పట్లో అది వదిలేదు కాదు కనుక దానిపట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నిదానిపై విద్యార్థి దశ నుంచి అప్రమత్తం చేయాల్సి వుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి 6వ తరగతి ఆపైన చదివే విద్యార్థులకు కరోనావైరస్ పాఠ్యాంశాన్ని సిలబస్ లో చేర్చనున్నారు. వైరస్ పైన విద్యార్థులకు అవగాహన వుంటే ఎలాంటి సమస్యలు వుండవు.
 
కరోనావైరస్ అంటే ఏమిటి? ఈ వైరస్ ఎలా సోకుతుంది. దాని లక్షణాలు ఎలా వుంటాయి, చికిత్స ఏమిటన్న విషయాలన్నీ పాఠ్యాంశంగా వుంటుందని అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments