Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో దారుణం, కరోనా వైరస్ ఉండగానే ఆసుపత్రి నుంచి పంపేసిన వైద్యులు..?

Webdunia
గురువారం, 14 మే 2020 (16:33 IST)
ఎపి పశ్చిమ గోదావరిజిల్లా తాడేపల్లి గూడెం పెంటపాడుకు చెందిన ఒక యువకుడు చెన్నైలోని కోయంబేడు మార్కెట్లో పనిచేస్తున్నాడు. అతనికి కరోనా లక్షణాలు వచ్చాయి. దీంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చేరాడు. అతనికి పాజిటివ్ వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. అయితే వైద్యులు అతడిని ఈ నెల 7వ తేదీన సాయంత్రం ఆసుపత్రిలో చేర్పించుకున్నారు. 
 
రెండురోజులు మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చి 10వ తేదీ అతడిని డిశ్చార్జ్ చేసేశారు. నెగిటివ్ వస్తేనే కదా డిశ్చార్జ్ చేయాలని యువకుడు వైద్యులను అడిగారు. అయితే వైద్యులు మాత్రం అదంతా మాకు తెలియదు. మా ఉన్నతాధికారుల ఆదేశాలంటూ తనను పంపించేసినట్లు బాధితుడు సెల్ఫీ వీడియోలో చెప్పాడు. 
 
తనకు దగ్గు, జలుబు ఇంకా తగ్గలేదని, చెన్నైలోనే తనను ఆసుపత్రిలో ఉంచి ట్రీట్మెంట్ చేయాలని యువకుడు ఎపి ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాడు. సెల్ఫీ వీడియో తీసి వీడియోను తన స్నేహితులకు పంపించాడు. చెన్నైలో కాకున్నా ఎపికి తీసుకువచ్చి తనకు చికిత్స చేయాలని ప్రాథేయపడుతున్నాడు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో ఇదేవిధంగా అందరినీ పంపించేస్తున్నారని, పాజిటివ్ ఉండగానే అందరినీ పంపిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నాడు యువకుడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments