Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్కేభవన్‌లో కరోనా కలకలం.. కోవిడ్‌‌ వచ్చినా గోప్యంగా వుంచి..?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (18:00 IST)
నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారినపడ్డారు. వారందరూ తమకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి ఆఫీసుకు వచ్చారు. దాంతో బీఆర్కేభవన్‌లో గత వారం రోజుల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మిగతా సిబ్బంది, ఉద్యోగులు భయాందోళనకు లోనవుతున్నారు. 
 
తమకు కరోనా సోకుతుందన్న భయంతో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కాగా.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సరైనా జాగ్రత్తలు తీసుకోకపోవండ వల్లే బీఆర్‌కేఆర్‌ భవన్‌లో కరోనా కేసులు పెరగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments